E-PAPER

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9948686969
bhadradritimes.in

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

23 Nov 2023, 5:21 pm MANASAKSHIGONTHUKA

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖల కార్యదర్శులకు స్థలం కేటాయించింది. కార్యాలయ, విడిది అవసరాలకు విశాఖలో స్థలం కేటాయింపుకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Generating image…

విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖల కార్యదర్శులకు స్థలం కేటాయించింది. కార్యాలయ, విడిది అవసరాలకు విశాఖలో స్థలం కేటాయింపుకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Recent News :

[wp_post_to_image]
Facebook
WhatsApp
Twitter
Telegram
error: Content is protected !!